Breaking News

ఆర్టీసీ బస్సుకు బీమా..?


Published on: 10 Nov 2025 10:56  IST

చేవెళ్ల ఘటనలో ప్రమాదానికి గురైంది అద్దె బస్సే. అయినప్పటికీ ఆర్టీసీ మృతుల కుటుంబాలకు తన వంతుగా రూ.రెండేసి లక్షల చొప్పున పరిహారాన్ని అందించింది. ఈ ప్రమాదం తర్వాత సొంత బస్సులకు బీమా అంశంపై దృష్టి పెట్టింది. సుమారు రూ.55 కోట్ల నుంచి రూ.60 కోట్ల దాకా ప్రీమియం కట్టాలని కొన్ని కంపెనీలు చెప్పినట్లు సమాచారం. పరిహారమే అంత ఉండటంతో బీమా చేయించడం లాభమా.. నష్టమా అని ఆర్టీసీ లెక్కలేస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి