Breaking News

పీఎస్‌బీ విలీనాలకు మోదీ సర్కారు సిద్ధం!


Published on: 13 Nov 2025 17:41  IST

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI), ప్రభుత్వ బ్యాంకులతో ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని చెప్పిన సంగతీ విదితమే. ఈ నేపథ్యంలో తాజా సమావేశం మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. తొలుత స్థూల నిరర్థక ఆస్తులు (మొండి బకాయిలు లేదా ఎన్‌పీఏలు), నష్టాలు ఎక్కువగా ఉన్న బ్యాంకులను ఇతర బ్యాంకుల్లో కలిపేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఆయా బ్యాంకుల ఆర్థిక తీరుతెన్నులను అత్యున్నత స్థాయి వర్గాల నుంచే క్షుణ్ణంగా తెలుసుకుంటున్నట్టు చెప్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి