Breaking News

బిహార్ ల్లో స్థిరంగా కొనసాగుతోన్న ఎన్డీయే ఆధిక్యం


Published on: 14 Nov 2025 14:24  IST

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి స్థిరమైన ఆధిక్యం కనబరుస్తూ.. విజయం దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఎన్డీయే 198 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. మహాగట్బంధన్ 37 స్థానాలకు పరిమితమైంది.91 స్థానాలకు ఎగబాకి టాప్‌లో కొనసాగుతోన్న బీజేపీ, పార్టీల వారీగా ఆధిక్యం వివరాలిలా... 79 స్థానాల్లో ముందంజలో జేడీయూ పార్టీ, 28 స్థానాలకు పతనమైన ఆర్జేడీ,4 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ

Follow us on , &

ఇవీ చదవండి