Breaking News

నితేషే మళ్లీ సీఎం.. ప్రమాణ స్వీకారానికి మోదీ


Published on: 14 Nov 2025 16:39  IST

జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ వరుసగా తొమ్మిదో సారి బిహార్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. నితీష్ ప్రణాణస్వీకారానికి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో ఎన్డీయే 205 సీట్లలో గెలుపును దాదాపు ఖరారు చేసుకుని భారీ విజయాన్ని నమోదు చేసుకోనుంది. బీజేపీ 95 సీట్లలో గెలుపును ఖాయం చేసుకుని రాష్ట్రంలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించనుండగా గెలుపును ఖాయం చేసుకున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి