Breaking News

రోడ్డుపై వెంటాడి భార్యను హత్య చేసిన భర్త!


Published on: 14 Nov 2025 17:20  IST

నూజివీడుకు చెందిన స్టాఫ్ నర్స్ సరస్వతి, విజయవాడకు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ ఇద్దరు 2022 ఫిబ్రవరి 14 ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు సంతానం. ప్రస్తుతం రెండేళ్ల బాబుతో సరస్వతి వేరుగా నివాసం ఉంటుంది.పెళ్ళైన నెలల వ్యవధిలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. చాలాకాలంగా భార్యను చంపుతానని బెదిరిస్తున్న విజయ్ గురువారం సరస్వతి పని చేస్తున్న వీన్స్ ఆసుపత్రికి వద్దకు వచ్చాడు భార్యను వెంటాడి వెంటాడి కత్తితో పొడిచి హత్య చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి