Breaking News

కోర్టులో ఉంది.. అన్నీ చెప్పలేం..


Published on: 02 Jan 2026 16:47  IST

తిరుమల పరకామణి కేసుపై ఏసీబీ డీజీ అతుల్ సింగ్ (ACB DG Atul Singh) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున పూర్తి సమాచారం చెప్పలేమని తెలిపారు. కానీ.. కోర్టు డైరెక్షన్ ప్రకారమే కేసు విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసు బుక్ చేసిన తర్వాత విచారణ మొత్తం పూర్తి చేయడానికి 15 రోజులు పడుతుందని.. సిబ్బంది తక్కువుగా ఉన్నందున అన్ని కేసులను దర్యాప్తు చేయడం సాధ్యం కావడం లేదని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి