Breaking News

ఓం శక్తి మాలధారులపై రాళ్ల దాడి


Published on: 05 Jan 2026 11:13  IST

బెంగళూరులో దారుణ సంఘటన చోటుచేసుకుంది.ఓం శక్తి మాలధారులపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.ఈ దాడిలో పలువురు భక్తు లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి ఓం శక్తి మాలధారులు పెద్ద ఎత్తున రథయాత్ర నిర్వహించారు. స్థానికంగా ఉండే ఓం శక్తి గుడి నుంచి యాత్ర మొదలైంది. భక్తులు జగజ్జీవన్ రామ్ నగర్‌లోకి రాగానే ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి