Breaking News

ట్యాపింగ్‌లో కేటీఆర్‌ పాత్ర ఏంటి?


Published on: 05 Jan 2026 12:41  IST

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ నవీన్‌రావును ఆదివారం సిట్‌ అధికారులు రెండోసారి ప్రశ్నించారు. దాదాపు 9 గంటల పాటు పలు అంశాలకు సంబంధించి విచారణ చేశారు. ట్యాపింగ్‌ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌ పాత్రకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను అడిగినట్లు తెలుస్తోంది. రాజకీయ సంబంధాలపై తనను ప్రశ్నలు అడిగారన్న విషయాన్ని నవీన్‌రావు విచారణ తర్వాత మీడియా ముందు చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి