Breaking News

ఇరుసుమండలో తగ్గిన బ్లో అవుట్ తీవ్రత


Published on: 07 Jan 2026 11:49  IST

కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలోని ఓఎన్జీసీ సైట్‌ నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజులు అవుతున్నా మంటలు ఆగటం లేదు. కానీ, బుధవారం నాటికి బ్లో అవుట్ తీవ్రత తగ్గింది. అగ్నికీలలపై 3 వైపుల నుంచి తీవ్ర ఒత్తిడితో కూడిన వాటర్‌ అంబ్రెల్లా ప్రక్రియతో నీటిని వెదజల్లుతుండడంతో మంటలు కొద్దికొద్దిగా అదుపులోకి వస్తున్నాయి. మంటలు నియంత్రించేందుకు వారం రోజుల సమయం పడుతుందని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి