Breaking News

ఆ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన..


Published on: 08 Jan 2026 11:07  IST

తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో (Tirumala Temple) కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు (Vai kuntha Dwara Darshan) ఇవాళ(గురువారం) అర్ధరాత్రితో ముగియనున్నాయి. గత తొమ్మిది రోజులుగా లక్షలాది మంది భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD).. వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో వైకుంఠ ద్వారాలను మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి