Breaking News

ఎస్సీ కార్పొరేషన్‌ వాహనాల స్థితిపై కమిటీ


Published on: 09 Jan 2026 11:08  IST

ఎస్సీ కార్పొరేషన్‌ జాతీయ సఫాయి కర్మచారి కార్పొరేషన్‌ నిధుల నుంచి 2018-19లో కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, పవర్‌ ఆటోల స్థితిని పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ సాంఘిక సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. అప్పట్లో 42 హెచ్‌పీ ట్రాక్టర్లను డ్రైన్ల క్లీనింగ్‌ కోసం కొనుగోలు చేసి జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ల ఈడీలకు అప్పగించారు. వాటిని సరఫరా చేసేందుకు ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం తెలపడంతో పలు వాహనాలను పంపిణీ చేయక అవి తుప్పుపట్టిపోయాయి.

Follow us on , &

ఇవీ చదవండి