Breaking News

ఇరిగేషన్‌పై జ్ఞానం లేని అజ్ఞాని జగన్


Published on: 09 Jan 2026 14:43  IST

వైసీపీపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ లిప్ట్‌కు 2021లో స్టే ఇస్తే..ఇన్నేళ్లు నిద్రపోయి ఇప్పుడు వైసీపీ గగ్గోలు పెడుతోందని మండిపడ్డారు. కమీషన్ల కోసమే రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టి, వేస్ట్ ప్రాజెక్టు అని తెలిసి కూడా నిర్మాణం చేపట్టి డబ్బులు దండుకున్న చరిత్ర జగన్‌‌ది అంటూ విరుచుకుపడ్డారు. పులివెందులలో మైక్రో ఇరిగేషన్‌‌కు రూ.1,200 కోట్లతో టెండర్ పిలిస్తే.. జగన్ రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

Follow us on , &

ఇవీ చదవండి