Breaking News

రెండో టీ-20.. గెలుపు ఆసీస్‌దే..


Published on: 31 Oct 2025 18:02  IST

మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ-20 లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. టీమిండియా బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. అభిషేక్ శర్మ(68), హర్షిత్ రాణా(35) మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ రెండు అంకెల స్కోర్ చేయలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ పవర్ ప్లేలోనే మూడు వికెట్లు తీసి భారత్ టాప్ ఆర్డర్‌ను వరుసగా పెవిలియన్ పంపాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ(68) హాఫ్ సెంచరీతో మెరిశాడు.

Follow us on , &

ఇవీ చదవండి