Breaking News

ఆపరేషన్ సింధూర్‌ను పర్యవేక్షించిన.. ప్రధాని మోదీ..


Published on: 07 May 2025 11:26  IST

ఆపరేషన్‌ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోకి ఉగ్రరూకపై విరుచుకుపడుతోంది. పాకిస్థాన్‌లోని 9 ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేసింది. ఈ దాడిలో ఇప్పటివరకూ సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. పాకిస్థాన్‌‌లోని ఉగ్రవాద శిబిరాలపై బుధవారం వేకువజామున భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పర్యవేక్షించారు. రాత్రంతా వార్ రూమ్‌లో ఉండి భారత ఆర్మీకి సపోర్ట్‌గా ఉన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి