Breaking News

ఆపరేషన్ సిందూర్‌పై ఫారెన్ సెక్రటరీ ప్రెస్ మీట్


Published on: 10 May 2025 11:59  IST

భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధానికి కారణం పాక్ రెచ్చగొట్టే విధానాలే కారణం అనటంతో ఎలాంటి సందేహం లేదు. ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు ఆపరేషన్ సింధూర్‌పై శనివారం ఉదయం ఢిల్లీలో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ.. ‘ గత రెండు రోజుల నుంచి పాకిస్తాన్ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తోంది. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు భారత్ కేవలం ప్రతిస్పందిస్తోంది అని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి