Breaking News

సీపీఎం సీనియర్‌ నేత రఘుపాల్‌ కన్నుమూత


Published on: 21 May 2025 18:28  IST

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్‌ నేత, అఖిల భారత శాంతి సంఘీభావ సమితి జాతీయ నాయకుడు గంగసాని రఘుపాల్‌ (83) ఆదివారం మృతిచెందారు.తన పార్థ్థీవ దేహాన్ని ఏదైనా మెడికల్‌ కళాశాలకు పరిశోధనల నిమిత్తం అప్పగించాలనే రఘుపాల్‌ కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆయన పార్థీవ దేహాన్ని యాదాద్రి భువవనగిరి జిల్లా పరిధిలోని ఎయిమ్స్‌ మెడికల్‌ కళాశాలకు అప్పగించారు.

Follow us on , &

ఇవీ చదవండి