Breaking News

నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి


Published on: 22 May 2025 12:59  IST

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని గతంలో రేవంత్ రెడ్డిపై బేగంబజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి గురువారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రెండోసారి కోర్టుకు హాజరవడం. సీఎం కోర్టుకు హాజరు కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు హాల్ దగ్గరకు ఇతరులను అనుమతించలేదు. 

Follow us on , &

ఇవీ చదవండి