Breaking News

ఆర్గానిక్ ఉత్పత్తులకు కొత్త ప్రపంచం..


Published on: 23 May 2025 14:18  IST

శుక్రవారం న్యూఢిల్లీలో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు.అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల వైవిధ్యానికి వాణిజ్యం నుంచి సంప్రదాయం వరకు, వస్త్ర రంగం నుంచి పర్యాటకం వరకూ బలాన్ని ఇస్తుందన్నారు. టీ, వెదురు ఉత్పత్తులు, సహజ వాయువు, క్రీడలు, నైపుణ్యానికి ఈశాన్య రాష్ట్రాలు పర్యాయ పదమని చెప్పుకొచ్చారు. ఇక ఆర్గానిక్ ఉత్పత్తులకు సైతం ఈ రాష్ట్రాలు కొత్త ప్రపంచమని.అలాగే దేశానికి ఈశాన్య ప్రాంతం శక్తి కేంద్రమన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి