Breaking News

జియో ఎలక్ట్రిక్‌ స్కూటర్ ఆవిష్కరణ‌..


Published on: 28 May 2025 14:35  IST

దేశంలో పట్టణ రవాణా వ్యవస్థలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దాంతో ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) కూడా అంతే వేగంతో రోడ్లపైకి వస్తున్నాయి. ప్రతిరోజూ అనేక EV బ్రాండ్లు తమ వాహనాలకు వివిధ నూతన సాంకేతిక హంగులను అద్దుతూ మార్కెట్లలోకి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ‘జియో ఎలక్ట్రిక్ స్కూటర్ 2025’ ఆవిష్కరణ జరిగింది. ఈ వాహనంలో 3.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీన్ని ఒక్కసారి చార్జిచేస్తే దాదాపుగా 80 నుంచి 100 కి.మీ వరకు వెళ్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి