Breaking News

మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం..బీజేపీ


Published on: 28 May 2025 16:47  IST

మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సిద్దమైంది. బుధవారం (మే 28) ప్రజాదరణ పొందిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ నేతలు 8మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశారు. త్వరలోనే మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందని బీజేపీనేత నిషికాంత్ సింగ్ తెలిపారు. మొత్తం 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు నిషికాంత్. గవర్నర్ మద్దతుదారులు సంతకాలతో కూడిన పత్రాన్ని అందజేశాం.. గవర్నర్ సానుకూలంగా స్పందించారని నిషికాంత్ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి