Breaking News

బీసీసీఐ అధ్యక్షుడిగా రాజీవ్‌ శుక్లా!


Published on: 03 Jun 2025 14:53  IST

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి త్వరలోనే కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు. ప్రస్తుతం బోర్డులో ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న రాజ్యసభ ఎంపీ రాజీవ్‌ శుక్లా.. త్వరలోనే బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ వయసు రిత్యా వచ్చే నెలలో ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం 70 ఏండ్లు నిండిన ఏ వ్యక్తి కూడా బోర్డులో ఏ రకమైన బాధ్యతలూ నిర్వర్తించేందుకు అర్హులు కాదు.

Follow us on , &

ఇవీ చదవండి