Breaking News

ఇథనాల్ ఫ్యాక్టరీపై వ్యతిరేకత..ప్రజల్లో ఆగ్రహావేశం..


Published on: 04 Jun 2025 15:05  IST

ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ 12 గ్రామాల ప్రజలు ఈరోజు (బుధవారం) నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇందుకు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. తాము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులు అరెస్ట్‌లు ఎలా చేస్తారంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్ కంపెనీ కోసం ఏర్పాటు చేసిన కంటైనర్‌కు నిప్పు పెట్టారు. పలు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఇథనాల్ కంపెనీ వద్దంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి