Breaking News

ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం:ఆర్టీసీ కార్మిక జేఏసీ


Published on: 09 Jun 2025 18:46  IST

ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ మొండిచేయి చూపించిందని ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 5వ తేదీన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రస్తావించకపోవడం, ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించడం పట్ల జేఏసీ చైర్మన్‌ ఈదురు వెంకన్న, కో చైర్మన్‌ కె. హనుమంతు ముదిరాజ్‌, వైస్‌ చైర్మన్‌ ఎం.థామస్‌ రెడ్డి, కన్వీనర్‌ ఎండీ మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్‌, బి.యాదగిరి ముక్తకంఠంతో ఖండించారు.

Follow us on , &

ఇవీ చదవండి