Breaking News

ఉగ్రదాడులతో రెచ్చగొడితే.. మీ ఇంటికొచ్చి కొడతాం


Published on: 10 Jun 2025 16:49  IST

సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న పాకిస్థాన్ కు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బెల్జియం పర్యటనలో ఉన్న జైశంకర్ అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉగ్రవాద దాడుల ద్వారా రెచ్చగొడితే పాకిస్తాన్‌పై భారత్ మరింత లోపలికెళ్లి దాడి చేస్తోందని హెచ్చరించారు. పహల్గామ్ దాడి వంటి అనాగరిక చర్యలకు పాల్పడితే ఉగ్రవాద సంస్థలు, వారి నాయకులపై ఊహించని విధంగా ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి