Breaking News

లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..


Published on: 30 Jun 2025 16:54  IST

జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేష్ నాయుడులను మూడు రోజులపాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే తమకు ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును సిట్ కోరింది. కానీ వీరిని విచారించేందుకు జులై 1 నుంచి 3వ తేదీ వరకు మూడు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతి ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి