Breaking News

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు...


Published on: 01 Jul 2025 17:11  IST

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు త‌ప్ప‌వ‌ని ఆయా విభాగాల సిబ్బందిని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌ పవార్ హెచ్చ‌రించారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథ‌మిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, తాసీల్దార్ కార్యాలయాలను ఆయ‌న‌ ప‌రిశీలించారు. ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసి ప్రభుత్వ ఆస్ప‌త్రిలో గర్భిణీలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి