Breaking News

ప్రధాని విదేశీ టూర్.. 8 రోజుల్లో ఐదు దేశాల్లో పర్యటన


Published on: 02 Jul 2025 17:19  IST

నేటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ టూర్ మొదలైంది. ఢిల్లీ నుంచి ఘనాకు బయల్దేరారు. 8 రోజుల్లో మొత్తం 5 దేశాల్లో పర్యటించనున్న మోదీ.. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి (BRICS Summit 2025) హాజరు కానున్నారు. ఘనా, ట్రినిడాడ్, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలను ఆయన సందర్శించనున్నారు. నేడు, రేపు ఘనా, ట్రినిడాడ్ దేశాల్లో పర్యటిస్తారు. 30 ఏళ్లలో తొలిసారిగా ఘనా దేశ పర్యటనకు వెళ్తున్న తొలి భారత ప్రధాని నరేంద్రమోదీ కావడం విశేషం.

Follow us on , &

ఇవీ చదవండి