Breaking News

జపాన్ ఓపెన్‌లో భార‌త్‌కు నిరాశ‌..


Published on: 17 Jul 2025 16:53  IST

జపాన్ ఓపెన్‌లో భార‌త బ్యాడ్మింట‌న్ ఆట‌గాళ్ల‌కు క‌లిసిరావ‌డం లేదు. టోక్యో వేదిక‌గా గురువారం జ‌రిగిన సూప‌ర్ 750 బ్యాడ్మింట‌న్ టోర్న‌మెంట్‌లో భార‌త స్టార్ ల‌క్ష్య సేన్‌, డ‌బుల్స్ ద్వ‌యం సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి రెండో రౌండ్‌లో ఓడిపోయింది.పురుషుల సింగ్స్‌లో రెండో రౌండ్‌లో ప్ర‌పంచ 18వ ర్యాంకర్ అయిన ల‌క్ష్య సేన్ ఓడిపోయాడు. 19-21, 11-21 తేడాతో జపాన్‌కు చెందిన కోడై నరోకా చేతితో ఓట‌మిని చ‌విచూశాడు. 

 

 

Follow us on , &

ఇవీ చదవండి