Breaking News

ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్.. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం..


Published on: 17 Jul 2025 17:07  IST

ఏపీ ఐసెట్ 2025 కౌన్సెలింగ్ లో భాగంగా జూలై 10 నుంచి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలయ్యింది. జూలై 14తో గడువు పూర్తవగా జూలై 13 నుంచే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. తాజాగా ఈ వెబ్ అప్షన్ల ప్రక్రియ జులై 16 నుంచి మొదలయ్యింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు జులై 21 వరకు కాలేజీల ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు జులై 22తో ముగుస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి