Breaking News

కేంద్ర ప్రభుత్వానికి, ఓటీటీలకు సుప్రీంకోర్టు నోటీసులు.


Published on: 28 Apr 2025 15:56  IST

ఓటీటీ, సోషల్ మీడియాలో లైంగిక, అసభ్య కంటెంట్ నియంత్రణపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ  విషయం కార్యనిర్వాహక, శాసన సభ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది.తాము అధికారాల్లో జోక్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని జస్టిస్ బీఆర్ గవాయి పేర్కొన్నారు.నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌కు నోటీసులు జారీ చేశారు.ఈ అంశంపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించారు.

 

Follow us on , &

ఇవీ చదవండి