Breaking News

భారత్ జోలికి ఎవరైనా వస్తే మటాష్ అయిపోతారు..


Published on: 28 Apr 2025 17:14  IST

సోమవారం విట్ కాలేజ్‌ లో వి.లాంచ్ ప్యాడ్‌లో-2025 స్టార్ట్ అప్ ఎక్స్ పో కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.పహల్గామ్‌లో ఉగ్రదాడి ఘటన దారుణమైందని, భారత్ జోలికి వస్తే మటాష్ అయిపోవాల్సిందేనని. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలు సంఘటితంగా ఉండాలని, తీవ్రవాదం సమస్యలు భారత్‌ను ఏం చేయలేవని సీఎం చంద్రబాబు అన్నారు.మే 2న ప్రధాని మోదీ అమరావతికి వస్తున్నారని, ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కాబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి