Breaking News

పహల్గామ్ దాడి కేసులో కొత్త ట్విస్ట్..


Published on: 28 Apr 2025 23:22  IST

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో హిందువుల ఊచకోత దర్యాప్తులో కొత్త మలుపు తిరిగింది.బైసరన్ లోయలో పర్యాటకుల కోసం వీడియో రీల్స్ తయారు చేసే వీడియోగ్రాఫర్ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కు కీలక సాక్షిగా బయటపడ్డాడు.ఉగ్రవాద దాడి సమయంలో ఈ స్థానిక వీడియోగ్రాఫర్ మొత్తం సంఘటనను తన కెమెరాలో రికార్డ్ చేశాడు.ఈ యువకుడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తి చెట్టు ఎక్కాడు.కానీ అతను ధైర్యం కోల్పోలేదు. మొత్తం సంఘటనను తన కెమెరాలో బంధించాడు.

Follow us on , &

ఇవీ చదవండి