Breaking News

నటి ఇంట్లో 34 లక్షల నగలు దోచేసిన పని మనిషి


Published on: 29 Apr 2025 17:44  IST

శుక్రవారం నేహా మాలిక్ తల్లి 65 ఏళ్ల మంజు మాలిక్ గురద్వారా దర్శించుకోవడానికి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో పని మనిషి షెహనాజ్ తప్ప ఎవరూ లేరు. మరుసటి రోజు షెహనాజ్ పనికి రాలేదు. ఆమెకు ఫోన్ చేసినా స్పందించలేదు. సమ్ థింగ్ ఈజ్ ఫిషీ అని నేహా తల్లి భావించింది. తన రూములోకి వెళ్లి కప్ బోర్డు చెక్ చేసింది. అక్కడ ఉండాల్సిన కొన్ని నగలు కనిపించలేదు. ఇంట్లో మొత్తం వెతికి చూసింది. కానీ, ఎక్కడా ఆ నగలు కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆమె అంబోలీ పోలీసులను ఆశ్రయించింది.

Follow us on , &

ఇవీ చదవండి