Breaking News

వాగులో గల్లంతైన దంపతుల మృతదేహాలు గుర్తింపు


Published on: 31 Oct 2025 14:50  IST

మొంథా తుఫాన్ ప్రభావం వల్ల కురిసిన అతి భారీ వర్షాల కారణంగా మోత్కులపల్లి వాగులో గల్లంతైన దంపతుల మృతదేహాలు ఈసంపల్లి ప్రణయ్ (28), మ్యాక కల్పన (24) శుక్రవారం ఉదయం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి చెరువులో లభ్యమయ్యాయి. పుట్టినరోజు వేడుకల సందర్భంగా కల్పన ఆమె భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై అక్కన్నపేటకు భీమదేవరపల్లి మండల కేంద్రం నుంచి బుధవారం బయలుదేరారు. అయితే అదే రోజు మొంథా తుఫాన్ కారణంగా అతి భారీ వర్షాలు కురిసాయి.

Follow us on , &

ఇవీ చదవండి