Breaking News

యుద్ధం వస్తే పాక్‌ కథ నాలుగు రోజుల్లోనే తేలిపోతుంది


Published on: 05 May 2025 14:02  IST

భారత్‌-పాక్‌కు మధ్య ఉద్రక్తతలు కొనసాగుతున్న వేళ యోగా గురు బాబా రాందేవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అంతర్గత సంఘర్షణలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ తనంతట తానుగా విచ్ఛిన్నమవుతుందన్నారు. బలూచ్‌ ప్రజలు స్వాతంత్ర్యం కోసం డిమాండ్‌ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. పాక్‌కు పోరాడే శక్తి లేదని.. భారత్‌తో యుద్ధం జరిగితే ఆ దేశం నాలుగు రోజులు కూడా నిలవలేదని ఎద్దేవా చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి