Breaking News

లిక్కర్ స్కాం.. జగన్‌ బ్యాచ్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ


Published on: 05 May 2025 14:56  IST

ఏపీ లిక్కర్ స్కామ్‌లో (AP Liquor Scam) జగన్‌ బ్యాచ్‌కు సుప్రీం కోర్టు (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈనెల 7న ఏపీ హైకోర్టులో విచారణ ఉన్నందున జోక్యం చేసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ముగ్గురిని అరెస్ట్ చేయాలనుకుంటే చేయవచ్చని చెబుతూ.. తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఈనెల 8కి వాయిదా వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి