Breaking News

టీ20 వరల్డ్ కప్ ముందు భారత్‌కు గుడ్‌న్యూస్


Published on: 14 Nov 2025 11:43  IST

వచ్చే ఏడాది టీ 20 వరల్డ్ కప్ జరగనుంది. తమ టైటిల్ ను నిలబెట్టుకోవాలని టీమిండియా రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే భారత్ ఓ గుడ్ న్యూస్ వచ్చింది. గాయం కారణంతో విశ్రాంతి తీసుకుంటున్న హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచ కప్‌కు చాలా ముందుగానే తిరిగి రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 26న బెంగాల్‌తో జరిగే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌కు హార్దిక్ ఫిట్‌గా ఉంటాడని ఓ నివేదిక తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి