Breaking News

భారత్‌ దాడి చేసిన 9 స్థావరాలివే..


Published on: 07 May 2025 12:45  IST

మన భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో జరిపిన ఈ దాడుల్లో పాక్‌లోని ఈ  9 కీలక ఉగ్ర స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది అవి బహవల్‌పూర్‌లోని మర్కజ్‌ సుబాన్‌,మురిద్కేలోని మర్కాజ్‌ తోయిబా,సియల్‌కోట్‌లోని మెహ్‌మూనా జోయా,కోట్లిలోని మర్కాజ్‌ అబ్బాస్‌ ఉగ్ర స్థావరం,కోట్లిలోని మస్కర్‌ రహీల్‌ షహీద్‌,ముజఫరాబాద్‌లోని షవాయ్‌ నల్లాహ్‌,బర్నాలలోని మర్కాజ్‌ అహ్లే హదిత్‌ ఉగ్ర స్థావరం,ముజఫరాబాద్‌లోని సైద్నా బిలాల్‌ ఉగ్ర స్థావరం,తెహ్రా కలాన్‌లోని సర్జల్‌ 

Follow us on , &

ఇవీ చదవండి