Breaking News

ఆపరేషన్ సింధూర్.. లైవ్‌లో పాక్ యాంకర్ కన్నీరు..


Published on: 08 May 2025 11:42  IST

భారత్‌ ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను పేల్చి పడేసింది. దేశం మొత్తం ఆపరేషన్ సింధూర్‌పై ప్రశంసలు కురిపిస్తోంది.ఓ పాక్ న్యూస్ యాంకర్ ఆపరేషన్ సింధూర్ గురించి చెబుతూ  షో లైవ్‌లో ఉండగా కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ అయింది. అయితే, ఆమె పాకిస్తాన్ యాంకరా.. కాదా అన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదు.సోషల్ మీడియాలో మాత్రం ఆమె పాకిస్తాన్ యాంకర్ అని.. ఆమె ఆపరేషన్ సింధూర్ ప్రభావం గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుందని ప్రచారం జరుగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి