Breaking News

రాజస్థాన్, పంజాబ్‌లో హై అలర్ట్‌


Published on: 08 May 2025 12:51  IST

భారత్ ఆపరేషన్‌ సిందూర్‌ను పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. తిరిగి దాడులు చేయనున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ప్రధానంగా సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ క్రమంలో రాజస్థాన్, పంజాబ్‌ రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించింది.పోలీసు సిబ్బందికి సెలవులు రద్దు చేయడంతో పాటూ బహిరంగ సభలపై ఆంక్షలు విధించారు. ఏక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే.. వెంటనే కాల్పులు జరపాలని సరిహద్దు భద్రతా దళ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి