Breaking News

ఏపీ మద్యం కుంభకోణం: ఈడీ సిట్‌కు లేఖ


Published on: 08 May 2025 22:18  IST

ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్ (ఈడీ) రంగ ప్రవేశం చేసేందుకు చర్యలు తీసుకుంది. మద్యం కేసులో అక్రమ మార్గంలో భారీగా నిధులు తరలించారని ఆరోపణలు రావడంతో ఈడీ, సిట్‌ నుంచి కేసుకు సంబంధిత వివరాలు అందజేయాలని కోరింది. అలాగే, అరెస్టయిన నిందితుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల సమాచారం సేకరించాలని కూడా లేఖలో పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి