Breaking News

ఇండియన్ ఆర్మీ స్పెషల్ ట్వీట్


Published on: 09 May 2025 09:33  IST

పాకిస్థాన్ సాయుధ దళాలు 2025 మే 8, 9 తేదీల మధ్యరాత్రి పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు, మందుగుండు సామగ్రితో దాడులు జరిపాయి. జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖపై కాల్పుల విరమణ ఉల్లంఘించాయి. అప్రమత్తమైన భారత భద్రతా దళాలు డ్రోన్ల దాడులను తిప్పికొట్టగా, సరిహద్దులో ఎదురుకాల్పులతో సమాధానం ఇచ్చారు. భారత సైన్యం దేశ సార్వభౌమత్వాన్ని రక్షించడంలో కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి