Breaking News

పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం..


Published on: 03 Dec 2025 14:47  IST

జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం సృష్టిస్తుంది. ఈ లక్షణాలతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. అలానే మరొకరు చికిత్స పొందుతున్నారు. ముప్పాళ్ల మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జ్యోతి జ్వరం, ఒంటినొప్పులతో, రాజుపాలెంకు చెందిన వృద్ధురాలు నాగమ్మ జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 20 రోజుల క్రితం మరణించారు.రాష్ట్ర వ్యాప్తంగా దీని బారినపడి ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి