Breaking News

చైనా వస్తువులే కాదు మిస్సైల్స్ కూడా నకిలినే..


Published on: 09 May 2025 13:14  IST

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగే సమయంలో, పాకిస్థాన్‌ నిష్క్రమించిన మిస్సైల్స్ పేలకుండా నేలపై పడిపోయాయి. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నెటిజన్లు, చైనా వస్తువుల తరహాలోనే పాక్‌ మిస్సైల్స్ కూడా తక్కువ ధరకు నకిలీగా ఉండి పేలకుండా పడిపోయాయని ట్రోల్ చేస్తున్నారు.నెటిజన్లు, పాకిస్తాన్‌ చైనా నుండి నకిలీ మిస్సైల్స్‌ను దిగుమతి చేసుకుని వాటిని భారత్ పై ప్రయోగించడానికి ప్రయత్నించినారని వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి