Breaking News

యూకే విదేశాంగ మంత్రితో జైశంకర్‌ చర్చలు..!


Published on: 09 May 2025 16:05  IST

కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, యూకే ఫారెన్ మినిస్టర్ డేవిడ్ ల్యామితో చర్చలు జరిపారు. ఉగ్రవాదం, పాకిస్థాన్ నిధుల పై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పహల్గాం ఉగ్రదాడి, 'ఆపరేషన్ సిందూర్' తదితర విషయాలపై బ్రిటన్ పార్లమెంటులో చర్చ జరిగింది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సంప్రదింపులు, దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కాగా, భారత్, పాక్‌ను ఎదుర్కొనే దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి