Breaking News

మా ప్రధానే పిరికివాడు..


Published on: 09 May 2025 18:23  IST

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయవంతంగా పాక్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. భారత బలగాలు పాక్‌ దాడులను సమర్థంగా తిప్పికొడుతూ, గగనతల రక్షణ వ్యవస్థలను కూడా కూల్చాయి. ఈ పరిణామాలతో పాక్‌లో ఆగ్రహావేశాలు వెల్లివిరుస్తున్నాయి. పీటీఐ ఎంపీ షాహిద్ అహ్మద్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ ను తీవ్రంగా విమర్శించారు. పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ..తమ ప్రధాని పిరికివాడని, భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు పలకడానికి కూడా ఆయన భయపడుతున్నారని అన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి