Breaking News

ఆప‌రేష‌న్ సింధూర్ ఎఫెక్ట్.. చార్‌ధామ్‌ యాత్రకు బ్రేక్‌..!


Published on: 10 May 2025 14:02  IST

భారత్‌-పాక్‌ సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్వర్వులు వచ్చే వరకు చార్‌ధామ్‌ యాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బద్రినాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.  తిరిగి యాత్రకు సంబంధించి అధికారిక ప్రకటనలు వచ్చే వరకూ కొత్తగా ప్రయాణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి