Breaking News

ఢిల్లీపై మిసైల్ అటాక్..పాకిస్థాన్ ఫేక్ పోస్ట్


Published on: 10 May 2025 16:57  IST

భారత్‌లోని కీలక నగరాల్లో దాడులకు తెగబడ్డామంటూ పాకిస్థాన్ ఫేక్ వీడియోలు, ఫొటోలు ఫేక్ అకౌంట్స్ నుంచి పోస్ట్ చేస్తూ ఇండియాపై అటాక్ చేశామని బీరాలకు పోతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ను పేల్చేశామంటూ ఓ వీడియోను వదిలింది. అయితే ఇది ఫేక్ వీడియో అని.. ఇందులో ఏమాత్రం నిజం లేదంటూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌ తేల్చేసింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మీదకు ఎలాంటి పాక్ మిసైల్ అటాక్ జరగలేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను నమ్మొద్దని ప్రజల్ని కోరింది.

Follow us on , &

ఇవీ చదవండి