Breaking News

పాక్‌కు రానన్న మిచెల్‌..


Published on: 11 May 2025 08:59  IST

భారత్-పాక్‌ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) అర్ధంతరంగా నిలిపివేయగా, విదేశీ క్రికెటర్లు భయంతో తక్షణం స్వదేశాలకు వెళ్లిపోయారు. డబ్లిన్‌ చేరే వరకు తీవ్ర ఉత్కంఠలో ఉన్నామని బంగ్లాదేశ్‌ ఆటగాడు రిషాద్‌ హొస్సేన్‌ వెల్లడించాడు. న్యూజిలాండ్‌ క్రికెటర్‌ డరిల్‌ మిచెల్‌ ఇక పాకిస్థాన్‌కి రావద్దని అనగా, టామ్‌ కరన్‌ విమానాశ్రయంలో కన్నీళ్లు పెట్టుకున్నాడని చెప్పారు. మిసైల్‌ దాడి ప్రమాదం క్షణమాత్రంలో తప్పించుకున్నట్టు వారు గుర్తుచేశారు.

Follow us on , &

ఇవీ చదవండి