Breaking News

చివరి నిమిషంలో విమానం నుంచి దిగిన పాంటింగ్


Published on: 11 May 2025 18:19  IST

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వారం రోజులపాటు వాయిదా పడింది. ఈ పరిణామంతో పలు జట్ల విదేశీ ఆటగాళ్లు, సిబ్బంది స్వదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఆసీస్ వెళ్లేందుకు విమానం ఎక్కిన అనంతరం, కాల్పుల విరమణ ప్రకటన వెలువడడంతో వెంటనే విమానం దిగిపోయి దిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టులో మెజారిటీ ఆటగాళ్లు భారత్‌లోనే ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి